Exclusive

Publication

Byline

ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి.. విశాఖలో అడుగుపెడుతున్న గూగుల్.. కీలక ఒప్పందం!

భారతదేశం, అక్టోబర్ 14 -- ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్‌ను ఏర్పాటు చేయనుంది గూగుల్. రాబోయే ఐదు సంవత్సరాలలో 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ మంగళవారం... Read More


జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల.. ఈరోజు నుంచే నామినేషన్లు స్వీకరణ!

భారతదేశం, అక్టోబర్ 13 -- జూబ్లీహిల్స్ బై పోల్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 22వ తేద... Read More


ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయడానికి టీచర్లతో టీమ్స్.. మెుత్తం 299 కమిటీలు!

భారతదేశం, అక్టోబర్ 13 -- తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బృందాలను నియమిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. విద్యా నాణ్యతను పెంచాలనే ఉద్దేశంతో పర్యవేక్షణ పెంచాలని భావ... Read More


రుషికొండ భవనాలను ఎలా ఉపయోగిస్తే బెటర్ అంటారు? మెయిల్ చేయండి!

భారతదేశం, అక్టోబర్ 13 -- ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ.. విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్‌ను టూరిజం ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకోవాలో ప్రజల నుంచి అభిప్రాయాన్ని కోరింది. అక్టోబర్ 17న విజయవాడలో జరిగే సమ... Read More